ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దళితులపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 18, 2024, 02:11 PM

పెనుగొండ మండలం మోటూరు పంచాయతీ సుద్దభట్లపల్లిలో దళితులపై దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి రమణ డిమెండ్ చేశారు. బుధవారం కెవిపిఎస్ నాయకులతో కలిసి రమణ హిందూపురంలోని సిఐటియు కార్యలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. సమాజంలో ఇంత మార్పులు వస్తున్న పనుల కోసం వచ్చిన దళితులపై దాడులు ఇంకా జరుగుతున్నాయన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com