ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దోమలు నివారణకు ఎబిట్ పిచికారి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 17, 2024, 03:56 PM

మాడుగుల పురవీధులలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో దోమల నివారణకు ఎబిట్ పిచికారి చేస్తున్నారు. ముఖ్యంగా లార్వా నాశనమైతే దోమల నివారణ జరుగుతుందని భావించి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. వర్షాలు కురుస్తున్న వేల ఇటీవల అన్నిచోట్ల దోమల బెడదఎక్కువై అనేకమంది మలేరియా లాంటి రోగాలు బారిన పడి ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామ సర్పంచ్ ఏడ్ల కళావతి, మాజీ ఉపసర్పంచ్ ఎస్ శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com