ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పొగాకు గరిష్ట ధర కేజీ రూ. 365

business |  Suryaa Desk  | Published : Sat, Jul 13, 2024, 01:00 PM

టంగుటూరు పొగాకు వేలం శుక్రవారం జరగిన వేలంలో 93 బేళ్లను వ్యాపారులు తిరస్కరించారు. ఆలకూరపాడు, రావివారిపాలెం, అనంతవరం, పాలేటిపాడు, సాదువారిపాలెం. నిడమానూరు గ్రామాలకు చెందిన రైతులు 1064 బేళ్లు వేలానికి తీసుకురాగా వాటిలో 971 కొనుగోళ్లు జరిగాయి. కాగా 93 బేళ్లు తిరస్కరించారు. గరిష్ట ధర రూ. 365, కనిష్ట ధర రూ. 205 పలికింది. వేలంలో మొత్తం 42 మంది వ్యాపారులు హాజరైనట్లు నిర్వహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com