ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన రేషన్ సరుకులు అందిస్తుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 13, 2024, 12:48 PM

ఉరవకొండ మండలం లత్తవరం తండా గ్రామంలో రామావత్ వెంకటేష్ నాయక్ అనే వ్యక్తికి సంబంధించిన రేషన్ దుకాణాన్ని శనివారం లత్తవరం టీడీపీ మాజీ సర్పంచ్ భోదపాటి గోవిందప్ప ప్రారంభించారు. ప్రజలకు టీడీపీ ప్రభుత్వం నాణ్యమైన నిత్యావసర సరుకులను అందించేందుకు ఎక్కడ కూడా రాజీ పడడం లేదని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com