ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రం న‌లుమూల‌ల నుంచి వినతులు: మంత్రి లోకేశ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 05, 2024, 02:32 PM

AP: తొలుత మంగళగిరి ప్రజల కోసం మొద‌లుపెట్టిన 'ప్రజాదర్బార్‌'కు ఇప్పుడు రాష్ట్రం న‌లుమూల‌ల నుంచి వినతులు వ‌స్తున్నాయ‌ని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఉండవల్లిలో 12వ రోజు కొనసాగిన ప్రజాదర్బార్‌కు ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు భారీగా తరలివచ్చార‌ని పేర్కొన్నారు. వినతిపత్రాలను ఆయా శాఖలకు పంపి పరిష్కరించేందుకకు ప్రత్యేకమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com