ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జూలై 8న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 05, 2024, 01:44 PM

 రాజమండ్రిలో జూలై 8వ తేదీన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నట్లు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు శుక్రవారం రాజమండ్రిలో తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి ఎల్. మురుగన్, రాజ్యసభ సభ్యులు పాల్గొంటారని అన్నారు. ఏపీ అభివృద్దే ప్రధాన అజెండాగా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చిస్తామని అన్నారు. ప్రజల అభీష్టం మేరకే బీజేపీ వైఖరి ఉంటుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com