ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రథయాత్రకు ప్రత్యేక రైళ్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 02, 2024, 04:06 PM

పూరి రథయాత్ర సందర్భంగా విశాఖ వాల్తేర్ డివిజన్ పరిధిలో ఆయా తేదీలలో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. విశాఖ - పూరి (08347)స్పెషల్స్ ఈ నెల 6, 14, 16వ తేదీలలో విశాఖలో మధ్యాహ్నం 2గంటలకు బయలుదేరి అదేరోజు రాత్రి 10. 45గంటలకు పూరి చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో పూరి - విశాఖ (08338) స్పెషల్స్ ఈ నెల 8, 16, 18వ తేదీలలో తెల్లవారు 1. 45గంటలకు బయలుదేరి అదేరోజు ఉదయం 10. 30గంటలకు విశాఖపట్నం చేరుకుంటాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com