కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో రైతు బజార్ భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. గురువారం ఆయన మాట్లాడుతూ కనిగిరిలో రైతు బజారు కోసం సుమారు రూ. 90 లక్షల వ్యయంతో రైతు బజారు నిర్మితమవుతుందని అన్నారు. రైతు బజారు లేనందువలన పట్టణంలోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే రోడ్డు విస్తరణలో భాగంగా రైతు బజారు నిర్మితమవుతుందని తెలిపారు.
![]() |
![]() |