ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెండింగ్‌లో ఉన్న ఎయిర్ పోర్ట్ పనులని త్వరగా పూర్తిచెయ్యాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 22, 2024, 04:59 PM

కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు - మంత్రి నారా లోకేష్ ఈరోజు (శనివారం) అసెంబ్లీ లాబీల్లో సమావేశం అయ్యారు. ఈ భేటీలో ఏపీ అభివృద్ధి గురించి పలు కీలక అంశాలపై చర్చించారు. ఏపీలో పెండింగ్‌లో ఉన్న ఎయిర్ పోర్ట్ పనిని ఎప్పటిలోగా పూర్తి చేస్తారని రామ్మోహన్ నాయుడును లోకేష్ అడిగారు. రెండేళ్లల్లో పూర్తి చేస్తామని కేంద్రమంత్రి తెలిపారు. రెండేళ్లా..? ఇంకా త్వరగా పూర్తి చేయాలని రామ్మోహన్‌‌ను లోకేష్ కోరారు. ప్రయత్నిస్తానంటూ ఆయన రిప్లై ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com