ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాజీ కార్పొరేటర్ వై. భూలక్ష్మికు సన్మానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 05, 2024, 03:36 PM

అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్ ఎల్ ఏ అభ్యర్థి దగ్గుపాటి వెంకట ప్రసాద్ విజయం సామాన్యుల విజయం అని మంగళవారం 49వ డివిజన్ మాజీ కార్పొరేటర్ వై. భూలక్ష్మి తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ విజయడంకా మోగించిన సందర్బంగా స్థానిక ప్రజలు భూలక్ష్మి ను సన్మానించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ దగ్గుబాటి గెలుపు సామాన్యుల గెలుపు అని అన్నారు. ఈ కార్యక్రమంలో జి. లక్ష్మిదేవి, జి. సత్యవతిలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com