ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అశ్వ వాహనంపై దర్శనమిచ్చిన మృత్యుంజయే శ్వర స్వామి

Bhakthi |  Suryaa Desk  | Published : Wed, May 22, 2024, 10:23 AM

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజవర్గం. చౌడేపల్లి మండలంలో వెలిసి ఉండు శ్రీ అభీష్టద ప్రసన్న పార్వతీ సమేత మృత్యుంజయే శ్వర స్వామి బ్రహ్మోత్సవాలు భాగంగా తొమ్మిదవ రోజు అయినా మంగళవారం రాత్రి స్వామి వారు అశ్వ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్వేట ఉత్సవ కార్యక్రమాన్ని అర్చక స్వాములు భక్తులకు కన్నులకు కట్టినట్లుగా చూపించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com