ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని ఎమ్మెల్యే సోదరుడు ప్రచారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 01, 2024, 03:02 PM

ఖాజీపేట మండల పరిధిలోని నాగపట్నం గ్రామంలో బుధవారం మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురాం రెడ్డి సోదరుడు శెట్టిపల్లె చంద్ర శేఖర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి వైసిపి చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి మళ్ళీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైస్సార్సీపీ ప్రభుత్వన్ని మెజారిటీతో గెలుపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com