ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Tue, Apr 23, 2024, 08:34 PM

స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి.ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 90 పాయింట్లు లాభపడి 73,738 వద్ద ముగిసింది. నిఫ్టీ 32 పాయింట్లు పెరిగి 22,368 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ : భారతి ఎయిర్ టెల్ (3.38%), నెస్లే ఇండియా (1.77%), మారుతి (1.53%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.42%), టాటా మోటార్స్ (1.34%).
టాప్ లూజర్స్ : సన్ ఫార్మా (-3.63%), రిలయన్స్ (-1.42%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.00%), టెక్ మహీంద్రా (-0.63%), బజాజ్ ఫైనాన్స్ (-0.58%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com