రాచర్ల మండల కేంద్రంలోని రాచర్ల ఫారం లో గురువారం టిడిపి నాయకులు కార్యకర్తలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారంలో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి సోదరి గీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2024 అసెంబ్లీ ఎన్నికలలో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి కే ఓటు వేసి గెలిపించాలని టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి సోదరి గీత ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు.