ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న వైసీపీ పార్టీ ఫ్లెక్సీలు, జగన్ రెడ్డి ఫోటోలో ఉన్న బోర్డులు కనిపించటం గమనార్హం. అన్ని చోట్ల జగన్ రెడ్డి ఫోటోలు సచివాలయం సిబ్బంది, అధికారులు తొలగిస్తుంటే గుడ్లూరు మండలం మోచర్ల గ్రామంలో ఎందుకు మౌనం వహిస్తున్నారో ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎన్నికల నియమావళిని పాటించకుండా ఉన్న నాయకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై రిటర్నింగ్ అధికారి చర్యలు తీసుకుంటారో. లేదో వేచి చూడాలి.