కనిగిరి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహరెడ్డి ఆధ్వర్యంలో కనిగిరి నియోజకవర్గ కాపునాయుడు అధ్యక్షులు, మరియు ప్రముఖ వైద్యులు డాక్టర్. రామయ్య నాయుడు వారితో పాటు పలువురు శుక్రవారం వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వారికి ఉగ్రనరసింహ రెడ్డి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.