ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తుమ్మపాల ఫ్యాక్టరీ భూములపై వైసీపీ నేతలకన్ను

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 28, 2024, 01:22 PM

తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ భూములపై వైసీపీ నేతల కన్ను పడిందని మాజీ మంత్రి, అనకాపల్లి జనసేన టిడిపి బిజెపి ఉమ్మడి అభ్యర్థి కొణతాల రామకృష్ణ అన్నారు.
అనకాపల్లిపట్టణంగవరపాలెం శతకం పట్టు వద్ద ఉన్న శిరి స్పందన నృత్యాలయంలో బుధవారం కాఫీ విత్ కేడర్ సమావేశం జరిగింది. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ అనకాపల్లి మండలంలోవిలువైన తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీని స్వాహా చేసేందుకు వైసిపి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com