ట్రెండింగ్
Epaper    English    தமிழ்

206 పరుగులు చేసిన చెన్నై సూపర్ కింగ్స్

sports |  Suryaa Desk  | Published : Tue, Mar 26, 2024, 09:38 PM

నేడు ఐపీఎల్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు మధ్య మ్యాచ్ జరుగుతుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదికైంది. గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 206 పరుగులు చేసింది.కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 46 పరుగులు, రచిన్ రవీంద్ర 46 పరుగులు చేసారు.శివమ్ దూబే 51 పరుగులు, డారిల్ మిచెల్ 24 పరుగులు, ఆఖర్లో సమీర్ రిజ్వి 14 పరుగులు చేసారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2, సాయికిషోర్ 1, స్పెన్సర్ జాన్సన్ 1, మోహిత్ శర్మ 1 వికెట్ తీశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com