ట్రెండింగ్
Epaper    English    தமிழ்

173 పరుగులు చేసిన ఆర్సీబీ జట్టు

sports |  Suryaa Desk  | Published : Fri, Mar 22, 2024, 10:19 PM

ఐపీఎల్-2024 సీజన్ లో భాగంగా నేడు తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు మధ్య మ్యాచ్ జరుగుతుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదికైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాట్సమన్స్ అనుజ్ రావత్ 48 పరుగులు, దినేశ్ కార్తీక్ 38 పరుగులు చేసారు.విరాట్ కోహ్లీ 21, ఫాఫ్ డుప్లెసిస్ 35 పరుగులు చేసారు. చెన్నై బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహమాన్ 4 వికెట్లు, దీపక్ చాహర్ 1 వికెట్ తీశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com