ప్రకాశం జిల్లా కొండేపి ఎంపీడీవో కార్యాలయానికి మరి కాసేపటిలో జిల్లా కలెక్టర్ ఏ ఎస్ దినేష్ కుమార్ రానున్నట్లు స్ధానిక అధికారులు తెలిపారు. మంగళవారం ఎంపిడీఓ కార్యాలయంలో జరుగనున్న నోడల్ ఆఫీసర్స్, ఎంసిసి, ఎఫ్ ఎస్ టి, ఎస్ ఎస్ టి, పోస్థల్ బ్యాలెట్ టీమ్స్, ఎక్స్పెండిచర్ మానిటరింగ్ టీమ్స్ కు జరుగుచున్న శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొంటారని వారు తెలిపారు.