ప్రకాశం జిల్లా పొదిలి మండలం పొతవరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల వద్ద సోమవారం నిర్వహించిన ఓటర్ల అవగాహన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా తహసిల్దార్ మహమ్మద్ జియా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ మహమ్మద్ జియాతో పాటు ఎస్సై జి కోటయ్య, మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, పొదిలి ఆర్ఐ కిలారి సుబ్బారావు తదితర సిబ్బంది పాల్గొన్నారు.