ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీలో చేరిన పూనూరు టిడిపి నేతలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 19, 2024, 03:41 PM

యద్దనపూడి మండలం పూనూరు గ్రామానికి చెందిన పలువురు టిడిపి నేతలు సోమవారం పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్ యడం బాలాజీ సమక్షంలో పార్టీలో చేరారు. ఆయన వారికి పార్టీ కండువాలు కప్పి సాదర స్వాగతం పలికారు. వైసీపీలో తగిన ప్రాధాన్యమిస్తామని ఈ సందర్భంగా బాలాజీ వారికి హామీ ఇచ్చారు. మొత్తం 50 కుటుంబాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. ఈ కార్యక్రమంలో పూనూరు గ్రామ సర్పంచ్ మేక సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com