ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని కనిగిరి మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్. ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. పామూరు మండలం ఇనిమెర్ల గ్రామానికి చెందిన 70 కుటుంబాలు సోమవారం సాయంత్రం వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉగ్ర వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.