ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధర్మవరం: ప్రధాన వీధుల్లో కవాతు నిర్వహించిన బిఎస్ఎఫ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 19, 2024, 03:24 PM

ధర్మవరం పట్టణంలోని ప్రధాన రహదారుల్లో మంగళవారం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పోలీసులు కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు తేరుబజారు, నేసే పేట, ఎన్టీఆర్ సర్కిల్, కేశవ నగర్ శివానగర్ లో ఈ కవాతు నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అసాంఘిక శక్తులు చెలరేగి పోకుండా ప్రజలకు భరోసా కల్పించడం కోసమే ఈ కవాతు నిర్వహించినట్లు పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com