పుట్టపర్తి నియోజకవర్గం అమడగూరు మండల కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నారు. కావున ఈ కార్యక్రమానికి మండలం పరిధిలోని తెలుగుదేశం పార్టీ, జనసేన మరియు బిజెపి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.