అచ్యుతాపురం: మండల కేంద్రంలో నాల్గురోడ్డుల జంక్షన్లో చలివేంద్రాన్ని ఎలమంచిలి నియోజవర్గం జనసేన ఇన్చార్జి సుందర విజయకుమార్ బుధవారం ప్రారంభించారు. అనంతరం వచ్చినవాళ్లకు మజ్జిక ప్యాకెట్లను పంపిణీ చేశారు. సందర్భంగా మాట్లాడుతూ. ప్రతి మండల కేంద్రంలో చలివేంద్రాన్ని ప్రారంభించాలని ఆయన కార్యకర్తలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు జనపరెడ్డి శ్రీనివాసరావు, పైల రామానాయుడు, బొందల శ్యామ్, పలువురు పాల్గొన్నారు