ట్రెండింగ్
Epaper    English    தமிழ்

227 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా

sports |  Suryaa Desk  | Published : Tue, Oct 04, 2022, 09:08 PM

ఈరోజు ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య చివరి మూడో టీ20 మ్యాచ్ జరుగుతోంది.ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ లో  రిలే రోసో 100 పరుగులు చేసాడు. క్వింటన్ డి కాక్ 68 పరుగులు చేసాడు. టీమిండియా బౌలర్లలో దీపక్ చాహర్, ఉమేష్ యాదవ్ చెరో వికెట్ తీశారు.


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com