ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సు ట్రైల్ రన్.. ఎంత మైలేజ్ అంటే?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 22, 2022, 10:36 PM

తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సు ట్రైల్ రన్ జరిగింది. తిరుపతిలోని అలిపిరి డిపో నుంచి తిరుమల రెండో ఘాట్ మీదుగా కొండపైకి వెళ్లింది. ఈ బస్సు పనితీరును పరిశీలించిన అధికారులు... ఊహించిన దానికంటే అధికంగా మైలేజ్ వస్తుందని తెలిపారు. ఒక్క సారి ఛార్జింగ్ చేస్తే.. తిరుమల ఘాట్ రోడ్డులో 180 కి.మీ ప్రయాణించింది. తిరుపతి - - రాజంపేట మధ్య జరిగిన ట్రైల్ రన్లో 280 కి.మీ మైలేజ్ వచ్చినట్లు ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com