ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అడవులు నరికి జైలు పాలు కావద్దు: ఎఫ్‌డిఓ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 12, 2024, 04:09 PM

పొడు భూముల కోసం అడవులు నరికి జైలు పాలు కావద్దని కామారెడ్డి ఫారెస్ట్ డెవలప్ మెంట్ ఆఫీసర్ రామకృష్ణ అన్నారు. హజీపూర్ సడక్ తండా సమీపంలోని అడవుల నరికివేతపై ఎల్లారెడ్డిలో మీడియాతో మాట్లాడుతూ.. 13డిసెంబర్ 2005లోపల కబ్జాలో ఉన్న ట్రైబెల్స్ కు మాత్రమే పోడు భూముల పట్టాలు అందిస్తామన్నారు. కొత్తగా అడవులను నరికితే కేసులునమోదు చేస్తామన్నారు. నరికివేతను గురైన అడవిని పరిశీలించనున్నట్లు వెల్లడించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com