ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాట్నాలో దోపిడీని అడ్డుకున్నందుకు బీజేపీ నేత దారుణ హత్య

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 09, 2024, 01:44 PM

బీహార్‌లోని పాట్నాలో బీజేపీ నేత శ్యామ్ సుందర్ శర్మ అలియాస్ మున్నా శర్మ చౌక్ మండల బీజేపీ మాజీ అధ్యక్షునిగా పనిచేశారు. సోమవారం ఉదయం ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చారు. అతని మెడలోని బంగారు గొలుసును అటుగా వచ్చిన దుండగులు లాక్కుపోయే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో శ్యామ్‌ సుందర్‌ వారిని అడ్డుకున్నారు. దీంతో దుండగులు తుపాకీలో శ్యామ్‌ సుందర్‌ తలపై కాల్పులు జరిపారు. దీంతో అతను అక్కడిక్కడే మృతి చెందాడు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com