ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన డిప్యూటీ మేయర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 01, 2024, 02:14 PM

నిన్నరాత్రిను నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాలలో ఈ రోజు డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , పర్యటించారు ఈ సందర్భంగా వారు ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను ఆదరికారులు అందరు సమన్వయ పరుచుకుంటూ ఎప్పటికప్పుడు పరిష్కరించేలా అన్ని శాఖల అధికారులు అప్రమతంగా ఉండాలని ఆదేశాలు చేశారు, ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రామంలో వివిధ శాఖల అధికారులు, సీనియర్ అసిస్టెంట్ ప్రతాప్ సింగ్, ఇంజినర్ అరుణ్, సూపర్వైజర్ సురేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com