ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆది

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 01, 2024, 02:13 PM

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో వరద ప్రభావిత ప్రాంతాలను ఆదివారం స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఏఎస్పి శేషాద్రిని రెడ్డి తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలతో మాట్లాడారు. వారి వెంట పట్టణ సిఐ వీరప్రసాద్, పలువురు కౌన్సిలర్స్, కాంగ్రెస్ నేతలు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com