పారిస్ దేశంలో జరుగుతున్న ఒలంపిక్స్ లో భారత దేశానికి తొలి పథకాన్ని అందించి 10మీటర్ల షూటింగులో రేంజ్ లో కాంస్యం పతాకాన్ని సాధించినందుకు మను భాకర్ కు జపాన్ శాస్త్రవేత్త అయిన ఎల్లారెడ్డి సెగ్మెంట్ బీజేపీ నేత పైడి ఎల్లారెడ్డి అభినందనలు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ షూటింగ్ లో తన ప్రతిభను చాటి భారత ఖ్యాతిని పెంచిన మనుభాకర్ ను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు.