నాంపల్లి నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన శోభన్ బాబుని ఆదివారం స్థానిక నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ముదిగొండ సైదయ్య, గట్ల మల్లేపల్లి తిరుమల్, సుంకుశాల బాబు, తిరుమలగిరి గణేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువాతో సత్కరించారు. అలాగే నాంపల్లి మండల కేంద్రంలోని వివిధ గ్రామాల సోషల్ మీడియా కోఆర్డినేటర్లకు ప్రజా ప్రతినిధులు శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలని కోరారు.