ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రాన్స్ఫార్మర్ల రిపేర్ కొరకు అనేకఇబ్బందులు పడుతున్న రైతాంగం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 28, 2024, 07:04 PM

నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం పంటల సీజన్లో విద్యుత్ ట్రాన్స్ఫారం కాలిపోయిన రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా ఆమ్ ఆద్మీ పార్టీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యంపల్ల పురుషోత్తం రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. డివిజన్ లోని 4 మండలాలకు ఒకేఒక్క ట్రాన్స్పోర్ట్ వాహనం ఉండడం, ట్రాన్స్ఫారం రిపేర్ కొరకు ప్రతి రైతుకు రూ. 1000 ఖర్చు తోపాటు 20 రోజులు ఎదురు చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com