ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 16, 2024, 10:44 AM

బాల్య వివాహాల నిర్మూలన కోసం ఉద్యమించిన గొప్ప సంఘ సంస్కర్త. మూఢనమ్మకాలపై యుద్ధం ప్రకటించిన కలియుగ యోధుడు కందుకూరి వీరేశలింగం పంతులు. ఆయన 1848 ఏప్రిల్ 16న రాజమండ్రిలో జన్మించారు. బ్రిటిష్ పాలనలో బాల్య వివాహాలు ఎక్కువగా జరిగేవి. దీనికి నిరసనగా ఆయన పెద్ద ఎత్తున నిరసన ఉద్యమం చేపట్టారు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ పిల్లలకు పాఠాలతో పాటు, సంఘ సంస్కరణ భావాలను బోధించేందుకు ఆయన ప్రయత్నించినట్టు చెబుతారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com