ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పొంగులేటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్ఠానం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 16, 2024, 10:37 AM

ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరనేది క్లారిటీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల రేసులో పలువురు ఉండగా తాజాగా కాంగ్రెస్ అధిష్ఠానం పొంగులేటి ప్రసాద్ రెడ్డిని ఫైనల్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రసాద్ రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు తెలిపారు. కాగా అధికార పార్టీ అభ్యర్థి ప్రకటనతో జిల్లాలో ఎన్నికల ప్రచారం ఊపొందుకోనుంది










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com