మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండల పరిధిలోని గాదిర్యాల్ గ్రామంలో సోమవారం వీరాంజనేయ స్వామి రథోత్సవ గోడపత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ. ఈ రథోత్సవం ఆంజనేయ స్వామి 13 వ తేదీన జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్నామన్నారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.