ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 9 నుంచి అధిక ఉష్ణోగ్రతలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, May 08, 2023, 01:11 PM
తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు కొనసాగనున్నాయి. అయితే ఆ తర్వాత నుంచి రాష్ట్రంలో ఎండలు మండిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 9 నుంచి క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని పేర్కొంది. రాష్ట్రంలో కొన్ని చోట్ల 40 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని తెలియజేసింది. హైదరాబాద్​లో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉండవచ్చని తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.









SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com