ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇకపై ఆన్‌లైన్‌లో పతంజలి ఉత్పత్తులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 16, 2018, 12:42 PM

ఢిల్లీ: పతంజలి ఉత్పత్తులు ఇక ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. స్వదేశీ మూమెంట్ సంస్థగా పలు గృహా అవసరాలు, ఆయుర్వేద మందులు, పానీయాలు ఉత్పత్తి చేస్తున్న పతంజలి ఇక నుంచి అమెజాన్, ఫ్లిఫ్‌కార్ట్‌ల్లో వస్తువులను అమ్మనుంది. ఈ మేరకు ఈ-కామర్స్ సంస్థలతో ఒప్పంది కుదుర్చుకున్నట్లు పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ ప్రకటించారు. తమ ఉత్పత్తులు పేటీఎం, బిగ్ బాస్కెట్, నెట్ మెడ్, షాప్ క్లూస్ వంటి సంస్థలలో కూడా దొరుకుతాయని వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com