నంద్యాల జిల్లా ఆత్మకూరు నల్లమల అటవీ డివిజన్ పరిధిలో పలువురు రేంజ్ అధికారులను బదిలీ చేస్తూ గురువారం పిసిసిఎఫ్ ప్రతీప్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇందులో నాగలూటీ రేంజర్ చంద్రశేఖర్ ను చిత్తూరు జిల్లా కర్వేటి నగర్ రేంజ్ కు, వెలుగోడు రేంజర్ దత్తాత్రేయ ను తిరుపతి చామల రేంజ్ కు, బైర్లుటి రేంజర్ శంకరయ్య ను యాంటీ ప్యాచింగ్ రేంజ్ తిరుపతి కి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.