గుజరాత్: గుజరాత్, హిమాచల్ప్రదేశ్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నది. రెండు రాష్ట్ర్రాల్లో బీజేపీ ఆధిక్యాన్ని కనబరుస్తుంది. గుజరాత్లో బీజేపీ 29 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా..కాంగ్రెస్ 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. హిమాచల్ప్రదేశ్లో బీజేపీ 9 స్థానాల్లో లీడ్లో ఉండగా..కాంగ్రెస్ 3 స్థానం, ఇతరులు 02 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తికావొచ్చింది.