అమరావతి: సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో మంత్రి లోకేశ్ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. సమావేశంలో గ్రామీణ నీటి సరఫరా, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో ఇప్పటి వరకు తీసుకున్న కీలక నిర్ణయాలు, అమలవుతున్న తీరుపై చర్చ లోకేశ్ అధికారులతో చర్చిస్తున్నారు.