విశాఖ: విశాఖ ఎయిర్పోర్టులో పవన్ కల్యాణ్కు ఘన స్వాగతం లభించింది. జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు పవన్కు ఘన స్వాగతం పలికారు.జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మరికాసేపట్లో డీసీఐ ఉద్యోగులను కలవనున్నారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ఉద్యోగులకు పవన్ కల్యాణ్ సంఘీభావం తెలుపనున్నారు.