తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సర్వదర్శనం ద్వారా స్వామిని దర్శించుకోదలచిన భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 12 కంపార్మెంట్ట్ లలొ వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 05 గంటల సమయం పడుతుంది. ప్రత్యేక దర్శనం (రూ: 300) వారికి 02 గంటల సమయం పడుతుంది. కాలినడకన తిరుమల చేరుకున్న భక్తులను ఉ: 08 గంటల తరువాత దర్శనానికి అనుమతిస్తారు.