జంగారెడ్డి గూడెం కేంద్రంగా నాటు సారా విజృంభించి ఎంతో మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయిన విషయం తెలిసిందే. కానీ ప్రభుత్వం ఇవి సారా మరణాలు కావు , సహజ మరణాలను ప్రతిపక్షాలు ఇలా చిత్రీకరిస్తుంది అని తెలిపింది. ఈ క్రమంలో మా అబ్బాయి సారా తాగి చనిపోయాడని ఎవరికైనా చెబితే, రేషన్కార్డు తీసేస్తాం..పెన్షన్ ఆపేస్తాం..అని కలెక్టర్ ఆఫీసుకి తీసుకెళ్లి వైసీపీ నేతలు బెదిరించారు. నా కొడుకు మామూలుగానే చనిపోయాడని ఫ్యాను గుర్తోళ్లు చెప్పమన్నారు. నా కొడుకు సారా వల్లే చనిపోయాడు. చంద్రబాబు నా కుటుంబాన్ని ఆదుకున్నాడు అని సారా వలన మృత్యు వాత పడిన కుటుంబాల ఆవేదన వెల్లడి చేసారు.
మా అబ్బాయి సారా తాగి చనిపోయాడని ఎవరికైనా చెబితే, రేషన్కార్డు తీసేస్తాం..పెన్షన్ ఆపేస్తాం..అని కలెక్టర్ ఆఫీసుకి తీసుకెళ్లి వైసీపీ నేతలు బెదిరించారు. నా కొడుకు మామూలుగానే చనిపోయాడని ఫ్యాను గుర్తోళ్లు చెప్పమన్నారు. నా కొడుకు సారా వల్లే చనిపోయాడు. (1/2) pic.twitter.com/Vr25bJY3GX
— Telugu Desam Party (@JaiTDP) March 22, 2022