పశ్చిమగోదావరి: పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో పాటు సీఎం చంద్రబాబు, గవర్న్ నరసింహన్ సందర్శించారు. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ... ‘‘గేట్ల తయారీని పరిశీలించాం. పోలవరం పనుల పట్ల సంతృప్తిగా ఉన్నాను. పోలవరం పనులు వేగంగా జరగడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తాం’’ అని ఆయన చెప్పారు.