ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆయా గ్రామాలు అప్రమత్తంగా ఉండాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 16, 2022, 11:39 AM

విజయనగరం: కొమరాడ మండలం లోని ఏనుగులు సంచారాం పై ప్రజలను అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేశారు. మండలం లో గల మార్కొండపుట్టి మరియు గుణానపురం , కొత్తధుగ్గి గ్రామాలకు ఏనుగులు ముప్పు ఉందని కనుక ఆయా గ్రామాల ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలపై టామ్ టామ్ వేయించారు. అలానే జియ్యమ్మవలస మరియు గరుగుబిల్లి మండలం లో గల బాసంగి, బాసంగి వలస మరియు వెంకటరాజపురం, గిజబ గ్రామాలను అటవీ ఏనుగుల గుంపు ఆకస్మాత్తుగా ఏ రాత్రి సమయంలో నైనా చొచ్చుకువచే ప్రమాదముందని అందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com