ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈశాన్య బంగాళాఖాతం ప్రాంతంలో ఈ నెల 20న అల్పపీడనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 19, 2020, 10:44 AM

అమరావతి : ఉత్తర తమిళనాడు తీరానికి దగ్గరలో ఈశాన్య బంగాళాఖాతం ప్రాంతంలో ఈ నెల 20న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతి, విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనాలు, అల్పపీడనం కారణంగా ఈ నెల 24వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని, కోస్తా, రాయలసీమల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కానుందన్నారు. అల్పపీడనం నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com