త్వరలో ఏపీ కేబినెట్ భేటీ కానున్నది. విశాఖలోని మిలీనియం టావెర్స్ లో కొత్త సచివాలయం ఏర్పాటు కానున్నది. సచివాలయం తరలింపుపై కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నది. ఈ నెల 20 నుంచి మిలీనియం టవర్స్ లో కొత్త సచివాలయం ఏర్పాటు చేయనున్నారు. విడతల వారీగా సచివాలయం తరలించనున్నారు. 36 శాఖల నుంచి కీలక విభాగాలను తరలించనున్నారు. విశాఖలో రిపబ్లిక్ డే పరేడ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.